Wednesday, 8 April 2015

'శేషాచలం' మృతులకు ఎక్స్ గ్రేషియా

'శేషాచలం' మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన [2 hours 16 min ago]

తిరుపతి:శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ అయిన ఎర్రచందనం కూలీలకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్

గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన ఒక్కో కూలీ కుటుంబానికి రూ.3లక్షల రూపాయల ఎక్స్

గ్రేషియాను ప్రకటించింది.

No comments:

Post a Comment