ఎన్ కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం
Sakshi | Updated: April 18, 2015 11:19 (IST)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు శనివారం శేషాచలం ఎన్ కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో బయలు దేరిన ప్రత్యేక వైద్యబృందం.. తిరువణ్ణామలైలోని ఆసుపత్రిలో ఈ పోస్టుమార్టం చేయనుంది.
పోస్టు మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ చేసి నివేధికని బయటకి రాకుండా సీల్డ్ కవర్ లో సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
No comments:
Post a Comment